satveeracademy

Advertisements

 

ప‌ది ప‌రీక్ష‌ల షెడ్యూల్ మార్పు.. మే 23 నుంచి ఎగ్జామ్స్

 తెలంగాణలో  ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ కూడా విడుద‌లైంది.

రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

ఈ మేర‌కు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్ షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది.

ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

 ప‌రీక్ష‌ల టైం టేబుల్..

 మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్

మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్

మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)

మే 26(గురువారం) – గ‌ణితం

మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం

మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం

మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1

మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2

 

జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

Test- 1 | 1. Real Numbers

OTHER RELATIVE LINKS BELOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top